logo

గాజు గ్లాస్ గుర్తుకు ఓటేయ్యండి -- మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థిని పాల్వంచ దుర్గ

తెలంగాణ స్టేట్ :::మహబూబాద్ డిస్టిక్:::( మే 05)

మహబూబాబాద్ పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థిని పాల్వంచ దుర్గ బూర్గంపాడు మండలం లోని సారపాక సంతలో పెట్రోల్ బంక్ లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆమె ఆదివారం సాయంత్రం సంతలో ప్రచారం చేస్తూ గత పది సంవత్సరాలుగా కొత్తగా పెళ్లయిన వాళ్లు కూ రేషన్ కార్డులు ఇవ్వని వాళ్ళు కొత్త ఇల్లు ఇవ్వని వాళ్ళు నిరుద్యోగ యువతకు స్థానిక ప్రయివేటు కంపెనీలో ఉపాధి కల్పించేందుకు కృషి చేయాని వాళ్ళు ఈరోజు వచ్చి ఓటు అడుగుతున్నారు ఆలోచించండి నేను ఎంపీగా గెలిపిస్తే భవిష్యత్తులో తాను చేయబోయే అభివృద్ధి పనులు, గత ఎంపీల అసమర్ధ పాలనను నిరుద్యోగుల ఉపాధి కల్పించేందుకు కృషి చేయలేదు నేను ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తాను, పేద ప్రజలకు ఇల్లు వచ్చే లా కృషి చేస్తాను అని ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాల్సిందిగా కోరుతున్నారు.

18
686 views